YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రౌడీ షీటర్ దారుణ హత్య

రౌడీ షీటర్ దారుణ హత్య

రౌడీ షీటర్ దారుణ హత్య
రాజమహేంద్రవరం మే 20,
రాజమండ్రి క్వారీ ప్రాంతం టీవీ రోడ్డు ఎదురుగా అద్దేపల్లి సతీష్ (40) అనే వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. మృతుడు తీటౌన్ పోలీసు స్టేషన్ లో లో రౌడీ షీటర్.  సతీష్  పలుకేసుల్లో కూడా నిందితునిగా ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహం తలపై బలంగా మోది చంపినట్లు పోలీసులు గుర్తించారు. వివాదాలు, పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు సతీష్ అన్న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ సన్నిహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే హత్య వెనుక నిజాలు బయటకొస్తాయని శ్రీను వెల్లడిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ దుర్గాప్రసాద్ తెలిపారు.

Related Posts