
తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామలోని ప్రజలందరికి కంటి పరిక్షాలు .మొత్తం 900 బృందాలతో పరీక్షా నిర్వహణ.వారానికి 5 రోజులు ఏర్పాటు చేయనున్న వైద్య శిబిరాలు . వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో మన ప్రియతమా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కంటి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని యజ్ఞంలా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్రావు ఆదేశించారు.