YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 వైకాపా వర్గాల బహాబహీ

 వైకాపా వర్గాల బహాబహీ

 వైకాపా వర్గాల బహాబహీ
కడప మే 27 
కడప జిల్లా వైసిపిలో వర్గ విభేధాలు భగ్గుమన్నాయి. బద్వేల్ నియోజకవర్గంలో  సాగుతున్న ఆదిపత్యపోరు ఘర్షణగా మారింది. బి.కోడూరు మండలం పాయలకుంట గ్రామంలో సచివాలయ భూమి పూజ కార్యక్రమంలో వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చేలరేగింది.  ఇరువర్గాలు రాళ్ళతో పరస్పరం దాడి చేసుకున్నాయి. ఘటనలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీలకు పని కల్పించారు. ఇరువర్గాలను చెదరగొట్టారు.

Related Posts