YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాణిక్యాలరావు సంతాపసభ

మాణిక్యాలరావు సంతాపసభ

విజయవాడ ఆగస్టు 8, 
బీజెపీ నాయకుడు, మాజీ మంత్రి, పైడికోండల మాణిక్యాలరావు సంతాపసభ విజయవాడ బిజెపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కోవిడ్ కారణంగా వర్చవల్ (వీడియో) ద్వారా ఈ సభ నిర్వహించారు. రాష్ట్ర అద్యక్షులు సోము వీర్రాజు, సునిల్ డియేదర్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యమూర్తిలు ఆఫీసు నుంచి సంతాపసభలో పాల్గోన్నారు. వివిద ప్రాంతాలనుంచి వీడియో ద్వారా ఆర్ యస్ యస్ జాతీయనేత  భాగయ్య, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మురళీదర్ , సత్యకుమూర్, జీవియల్, కన్నా లక్ష్మీనారాయణ, పురందరీశ్వరీ, మాదవ్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు... ఈసందర్బంగా మాణిక్యాలరావు సేవలను పలువురు కొనియాడారు...

Related Posts