YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి - బిజెపి మహిళా నేత శ్రీ దేవి పద్మావతి

ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి - బిజెపి మహిళా నేత శ్రీ దేవి పద్మావతి

నెల్లూరు  ఆగష్టు 31  
రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని భారతీయ జనతా పార్టీ కావలి నియోజకవర్గ మహిళా నాయకురాలు పద్మావతి శ్రీదేవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ పిలుపు మేరకు రైతే రాజు రైతీలేనిదే రాజ్యం లేదన్న నినాదంతో ముందుకు వెళ్తూ రైతులను కాపాడేదిశలో కేంద్రప్రభుత్వం అనే పధకాలద్వారా  రైతులకు మద్దతు ధరలేక అల్లాడుతున్న రైతన్నలను  మిల్లర్ల, దళారీల దగాను అడ్డుకొని రైతులకు మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి  ఉందన్నారు . రైతులకు ప్రభుత్వం మద్దతుధర కల్పించి ,రైతులకు ఊరటనివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు భాజపా నాయకురాలు పద్మావతీశ్రీదేవి,యువనాయకులు బూచి శివకుమార్ యాదవ్   రాష్ట్ర ప్రభుత్వ   సి యం జగన్మోహనరెడ్డి ని డిమాండ్ చేశారు
ఈకార్యక్రమంలో యువనాయకులు బూచి శివకుమార్ యాదవ్ , తోట వంశి,చల్లా మహేష్ యాదవ్ ,పగడపు శ్రీను,సాగం సాయి శంకర్ ,జక్కంపూడి సుబ్బానాయుడు. పాల్గొన్నారు.

Related Posts