YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్ఎంసీకి ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ

ఎన్ఎంసీకి ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ

అమరావతి అక్టోబ‌రు 27, 
నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ కు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి లేఖ రాసారు.  గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. మెడికల్ కాలేజ్ అనుమతి కోసం గీతం యాజమాన్యం ఫేక్ డాక్యుమెంట్స్  సమర్పించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కాలేజీని గీతం యాజమాన్యం నిర్మించింది. ప్రభుత్వానికి చెందిన భూమిని గీతం యాజమాన్యం ఆక్రమించింది. ఆక్రమించిన భూముల్లో కాలేజి భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్, లాబ్స్, హాస్టల్స్ ను ఎటువంటి అనుమతి లేకుండా  నిర్మించారు. ఆక్రమించిన భూముల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని అయన లేఖలో పిర్యాదు చేసారు.

Related Posts