బీబీపేటలో మంత్రి సబిత పర్యటన
కామారెడ్డి అక్టోబరు 30
కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పర్యటించారు బిబిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలుర హైస్కూల్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బీబీ పేట్ మండలం జనగామ గ్రామానికి చెందిన అదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన వ్యాపారవేత్త పూర్వ విద్యార్థి తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి 3 కోట్ల రూపాయలు విరాళం అందజేశారు
బీబీపేట్ మండల కేంద్రంలో 2.95 కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ద ఫాదర్ శోభా, డి సి ఎం ఎస్. ఇంద్రసేనారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నేమ్ కుమార్ పాల్గొన్నారు