YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అంబేద్కర్, పూలే  విగ్రహాలుకు వినతి పత్రం అందచేసిన టీడీపీ నాయకులు 

అంబేద్కర్, పూలే  విగ్రహాలుకు వినతి పత్రం అందచేసిన టీడీపీ నాయకులు 

అంబేద్కర్, పూలే  విగ్రహాలుకు వినతి పత్రం అందచేసిన టీడీపీ నాయకులు 
కనిగిరి అక్టోబ‌రు 30, 
ప్రకాశం జిల్లా కనిగిరి లో తెలుగు దేశం పార్టీ పిలుపు మేరకు కనిగిరి టీడీపీ ఇంచార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలు మేరకు రాజధాని అమరావతి కి భూములు ఇచ్చిన రైతులు కు బేడీలు వేసినందుకు నిరసన గా  కనిగిరి  టీడీపీ నాయకులు టీడీపీ కార్యాలయం నుండి  బయలు దేరి పూలే, అంబేద్కర్ విగ్రహాలు దగ్గర కు వెళ్లి  అక్కడ నిరసన వ్యక్తం చెసి విగ్రహాలు కు వినతి పత్రం అందచేసారు. ఈ కార్యక్రమం లో రాచమల్ల శ్రీనివాసులు రెడ్డి, బేరి పుల్లారెడ్డి, దొడ్డ వెంకట సుబ్బారెడ్డి, తమ్మినేని శ్రీనివాసులు, తమ్మినేని వెంకట రెడ్డి, షైక్ బుజ్జా, గుడిపాటి ఖాదర్, బుల్లా బాల బాబు, షైక్ జంషీర్ అహ్మద్, షైక్ చిన్న మస్తాన్, పెన్నా నాగయ్య, బ్రహ్మం గౌడ్, శ్రీరామ్, గౌస్, వెంపాటి మధు, యువరాజ్, యల్లమంద, ఫిరోజ్, శ్రీనివాసరావు, సురేంధ్ర, బాలు, సురేష్, జిలాని, షాకీర్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts