YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో పదిహేడు మందికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో పదిహేడు మందికి గాయాలు

గుంటూరు జనవరి 21 
గుంటూరు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలేం వద్ద ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింఇ. ఈ ఘటనలో  పదిహేడు మందికి స్వల్ప గాయాలయ్యాయి.  ఇద్దరికి తీవ్ర గాయాలు తగిలాయి. గురువారం  తెల్లవారుజామున ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఓవర్ టేక్ చేసే సమయంలో రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ సంఘటనలో పదిహేడు మందికి స్వల్ప గాయాలు కాగా,ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి మరోక ప్రయాణికుడుకి తీవ్ర గాయాలయ్యాయి,విరిని ప్రధమ చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు, తీవ్ర గాయాలు అయిన వారిని గుంటూరు తరలించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి ఆర్టీసీ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా వింజమూరుకు వెళుతున్న బస్సు, కారంపూడి నుంచి నంద్యాల వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

Related Posts