సజ్జల రామకృష్ణారెడ్డి ని సత్కరించిన కావలి ఎమ్మెల్యే
నెల్లూరు ఫిబ్రవరి 26
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ని కావలి నియోజకవర్గ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సత్కరించారు. నెల్లూరు జిల్లా కావలి కి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ని సత్కరిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో పాటు, ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, చెన్ను ప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.