YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ట్రాక్టర్ బోల్తా…14 మంది గాయాలు

ట్రాక్టర్ బోల్తా…14 మంది గాయాలు

ట్రాక్టర్ బోల్తా…14 మంది గాయాలు
గుంటూరు మార్చి 19,
గుంటూరు జిల్లా  పిడుగురాళ్ల మండలం గుత్తికొండ శివారు లో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది.  ఈ ఘటనలో పద్నాలుగు మంది  కూలీలకు గాయాలు అయ్యాయి.  ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు. బాధితులంతా నకరికల్లు మండలం గుల్లపల్లి గ్రామం నుండి గుత్తికొండ గ్రామానికి కూలి పనుల కోసం వస్తున్నారని సమాచారం. ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడిందని పోలీసులు నిర్దారించారు. 

Related Posts