YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రంజాన్ ప్రార్థ‌న‌ల‌ను ఇంట్లోనే చేసుకోవాలి: ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ

రంజాన్ ప్రార్థ‌న‌ల‌ను ఇంట్లోనే చేసుకోవాలి: ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ

హైద‌రాబాద్  మే 12
తెలంగాణ‌లో లాక్‌ డౌన్ విధించిన నేప‌థ్యంలో ముస్లిం సోద‌రులంద‌రూ రంజాన్ ప్రార్థ‌న‌ల‌ను ఇంట్లోనే చేసుకోవాల‌ని ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. అంద‌రూ ఇంట్లోనే ఉండి, క‌రోనా నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఓవైసీ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నెల 13న దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Related Posts