YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీపీఎస్సీ ఛైర్మన్ గా డా జనార్ధన రెడ్డి

టీపీఎస్సీ ఛైర్మన్ గా డా జనార్ధన రెడ్డి

హైదరాబాద్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్., సభ్యులను బుధవారం, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు.ఈ మేరకు  సిఎం కెసిఆర్ ప్రతిపాదనల మేరకు గవర్నర్ తమిళిసౌ  ఆమోదించారు. చైర్మన్ గా ఐఏఎస్ అధికారి . డా. బి. జనార్ధన్ రెడ్డి ని నియమించారు. అయన వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు  పబ్లిక్ హెల్త్ శాఖ కు చెందిన రిటైర్డ్ ఈఎన్సీ  రమావత్ ధన్ సింగ్,  సీబీఐటీ కి చెందిన ప్రోఫెసర్  బి. లింగారెడ్డి,  స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ ) కోట్ల అరుణ కుమారి , తెలుగు పండిట్ సుమిత్రా ఆనంద్ తనోబా,  రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కారం రవీందర్ రెడ్డి, అయుర్వేద డాక్టర్ ఆరవెల్లి చంద్రశేఖర్ రావు , జర్నలిస్టు  ఆర్. సత్యనారాయణ లపే సభ్యులుగా సిఎం కెసిఆర్ నియమించారు.

Related Posts