హైదరాబాద్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్., సభ్యులను బుధవారం, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు.ఈ మేరకు సిఎం కెసిఆర్ ప్రతిపాదనల మేరకు గవర్నర్ తమిళిసౌ ఆమోదించారు. చైర్మన్ గా ఐఏఎస్ అధికారి . డా. బి. జనార్ధన్ రెడ్డి ని నియమించారు. అయన వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు పబ్లిక్ హెల్త్ శాఖ కు చెందిన రిటైర్డ్ ఈఎన్సీ రమావత్ ధన్ సింగ్, సీబీఐటీ కి చెందిన ప్రోఫెసర్ బి. లింగారెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ ) కోట్ల అరుణ కుమారి , తెలుగు పండిట్ సుమిత్రా ఆనంద్ తనోబా, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కారం రవీందర్ రెడ్డి, అయుర్వేద డాక్టర్ ఆరవెల్లి చంద్రశేఖర్ రావు , జర్నలిస్టు ఆర్. సత్యనారాయణ లపే సభ్యులుగా సిఎం కెసిఆర్ నియమించారు.