ఏలూరు
కరోన సమయంలో విలేఖరుల సేవలు అభినంధనియమని పలువురు కొనియాడారు. ఏలూరు మెడికల్ అసోసియోషన్ అధ్వర్యంలో మెడికల్ కిట్లును డాక్టర్ రవి కుమార్ ప్రసాద్, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు చేతుల మీదుగా విలేకరులకు అందజేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఏపీ అంతటి లాకౌట్ పెట్టినా పోలీసులు, డాక్టర్లు, మీడియా మిత్రులు వారి విధులను ప్రాణాలకు తెగించి నిర్వహిస్తున్నారని అన్నారు. ముఖ్య అతిథులుగా ఆశ్రమ హాస్పిటల్ సూపర్నెంట్, టౌన్ సిఐ ఆది ప్రసాద్, ఏలూరు మెడికల్అ సోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు.