YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కృష్ణపట్నానికి పోటెత్తిన కరోనా రోగులు

కృష్ణపట్నానికి పోటెత్తిన కరోనా రోగులు

హైదరాబాద్
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోకి వందలాది సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి.  వేలాది మంది కృష్ణపట్నం వైపు అడుగులు వేశారు.  పోలీసులు భారీ సంఖ్యలో అడుగడుగున చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.  కృష్ణపట్నం లో కి బయట వ్యక్తులను రాకుండా పోలీసులు నియంత్రణలో తీసుకుంటున్నారు.  మరోవైపు ఇప్పటికే కృష్ణపట్నం లోని ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేసే ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు.  ఎట్టకేలకు ఔషదంకోసం క్రిష్ణపట్నం గ్రామం చేరుకున్నారు. ఔషదం తయారుచేసి ఆనందయ్య ఇంటివద్ద పోటెత్తారు.
 

Related Posts