YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆక్సిజన్ ట్యాంకర్లును దిగుమతి చేసుకున్న మేఘా ఇంజనీరింగ్

ఆక్సిజన్ ట్యాంకర్లును దిగుమతి చేసుకున్న మేఘా ఇంజనీరింగ్

హైదరాబాద్ మే 22 
సామాజిక సేవ బాధ్యత లోభాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ థాయ్లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను  భారత్ కు దిగుమతి చేసుకుంది. • తమ వంతుబాధ్యతగా ఉచితంగా పదకొండు టాంకర్లను థాయ్లాండ్ నుండి దిగుమతి చేసుకుంది. తొలి విడతగా ఆర్మీ విమానంలో మూడు ట్యాంకులు వచ్చాయి. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్ లో 1.40లక్షల (కోటీ నలభై లక్షల ) లీటర్ల ఆక్సిజన్ వుంటుంది.   తొలిదశలో హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేకంగాడిఫెంస్ ఎయిర్ క్రాఫ్ట్ లో చేరుకున్ఆయి.  వీటిని మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనుంది.   ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
 

Related Posts