YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పోలీసులు, న‌క్స‌లైట్ల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు.. మ‌హిళా న‌క్సలైట్ మృతి

పోలీసులు, న‌క్స‌లైట్ల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు.. మ‌హిళా న‌క్సలైట్ మృతి

రాయ్‌పూర్‌ మే 31
ఛత్తీస్‌గ‌డ్‌లోని దంతేవాడ‌లో పోలీసులు, న‌క్స‌లైట్ల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో ఓ మ‌హిళా న‌క్సలైట్ మృతి చెందింది. దంతేబాడ జిల్లా గుమ‌ల్నార్ అడ‌వుల్లో పోలీసులు న‌క్స‌లైట్ల‌కోసం గాలింపు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌తో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మ‌హిళా న‌క్స‌లైట్ హ‌త‌మ‌య్యింది. ఘ‌ట‌నా స్థ‌లంలో ల‌భించిన 2 కిలోల పేలుడు ప‌దార్థాలు, రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. మ‌ర‌ణించిన న‌క్స‌లైట్‌పై గ‌తంలో రూ.2 ల‌క్ష‌ల రివార్డు ఉంద‌ని వెల్ల‌డించారు.

Related Posts