YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేంద్రం ముందు మోకరిల్లిన ఏపీ సీఎం జగన్: యనమల

కేంద్రం ముందు మోకరిల్లిన ఏపీ సీఎం జగన్: యనమల

విజయవాడ జూన్ 19
కేంద్రం ముందు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మోకరిల్లారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జగన్ ప్రజలను దగా చేశారన్నారు. హోదా తేవడం చేతకాదని జగన్‌రెడ్డి ప్రకటనే స్పష్టం చేసిందన్నారు. ఈడీ, సీఐడీ కేసుల కారణంగానే జగన్ కేంద్రానికి లొంగిపోయారన్నారు. జగన్‌ వ్యవహారంతో రాష్ట్రానికి, యువతకు తీవ్ర నష్టం వాటిల్లిందని యనమల పేర్కొన్నారు.

Related Posts