YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మద్యం సీసాలో తేలు అవాక్కయిన మందుబాబులు

మద్యం సీసాలో తేలు అవాక్కయిన మందుబాబులు

ఒంగోలు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు లో మందుబాబులు అవాక్కయ్యారు.  మద్యం సీసాలో తేలు ఉండటంతో మందుబాబులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు మద్యం సేవించేందుకు మందుబాబులు  ప్రభుత్వం మద్యం దుకాణం నుండి మ్యాన్షన్ హౌస్   బాటిళ్లను కొనుగోలు చేశారు.  అనంతరం మద్యం సేవించేందుకు మద్యం బాటిల్ ఓపెన్ చేసే క్రమంలో .మందు బాబులు విషపురుగైనా తేలును  గుర్తించారు. దీంతో కంగుతిన్న మందుబాబులు దృశ్యాన్ని  పలువురికి చూపించారు.  దీంతో ప్రజలు మందుబాబులు ఆలోచనలో పడ్డారు చూసుకోకుండా  మద్యం సేవిస్తే ఏం జరిగిందంటూ మద్యం దుకాణదారులను ప్రశ్నించారు. ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి అంటూ వారు మండిపడ్డారు ..

Related Posts