YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నలభైమంది ఎమ్మెల్యేలకు జైలు ఖాయం

నలభైమంది ఎమ్మెల్యేలకు జైలు ఖాయం

నందిగామ
జగన్మోహన్ రెడ్డి కి ధైర్యం ఉండి, ఇళ్ళ స్థలాల అవినీతిపై సీబీఐ విచారణ వేస్తే 40 మంది ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నందిగామ అనాసాగరం లో ఇళ్ళ స్థలాల ముంపునుఅయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఇతరులు వున్నారు. దేవినేని మాట్లాడుతూ  జే - ట్యాక్స్ వేల కోట్ల దోపిడీ కోసం పేదోళ్ళను మోసం చేశారు. లబ్ధిదారులకు రెండు వారాల్లో టిడ్కో ఇల్లు కేటాయించాలని.. లేదంటే ఆగస్టు 15న లబ్ధిదారులు గృహప్రవేశం చేస్తారు. నందిగామ అనాసాగరంలో ఎకరాకు రూ.11లక్షల అవినీతి జరిగిందని అయన అన్నారు.

Related Posts