YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ముఖ్యమంత్రి సహాయనిధి  చెక్కులు, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా చెక్కులను  పంపిణీ  ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

ముఖ్యమంత్రి సహాయనిధి  చెక్కులు, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా చెక్కులను  పంపిణీ  ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

ముఖ్యమంత్రి సహాయనిధి  చెక్కులు, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా చెక్కులను  పంపిణీ
 ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
 కామారెడ్డి జూలై 26
కామారెడ్డి నియోజికవర్గంలోని 25 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 22 లక్షల 16 వేల రూపాయల చెక్కులను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కామారెడ్డి మండలం నర్సన్న పల్లి గ్రామానికి చెందిన అల్లే బాల్ రాజు, రామారెడ్డి మండలం మద్ది కుంట గ్రామానికి చెందిన రేకులపల్లి మహిపాల్ రెడ్డి లు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి నామినీలు అల్లే సావిత్రి, రెకులపల్లి యశోద లకు 2 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 828 మందికి 5 కోట్ల 07 లక్షల 62 వేల 900 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఒకవైపు పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని మరోవైపు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్  అన్నారు.

Related Posts