YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలీసులు అదుపులో మణికంఠరెడ్డి

పోలీసులు అదుపులో మణికంఠరెడ్డి

పులివెందుల
కడప జిల్లా పులివెందుల పోలీసులు మణికంఠ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాస్ మణికంఠ రెడ్డి ని విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత  ఆరోపణలపై విచారిస్తున్నారు. శుక్రవారం  మణికంఠ రెడ్డి పై సునీత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సునీత పిర్యాదు పై జిల్లా ఎస్పీ అంబురాజన్ స్పందించారు. వివేకా ఇంటి వద్ద నిన్నటి నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేసారు.

Related Posts