YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సింగరేణిలో ప్రమాదం..ముగ్గురు మృతి

సింగరేణిలో ప్రమాదం..ముగ్గురు మృతి

సింగరేణిలో ప్రమాదం..ముగ్గురు మృతి
భద్రాద్రి కొత్తగూడెం
మణుగూరు  సింగరేణి ఓసి2లో  ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో  ముగ్గురు మృతి చెందారు. బొలెరో వాహనం  పైకి డంపర్ ఎక్కడంతో ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్నారు. చనిపోయిన వారు పాషా, సాగర్ ,డ్రైవర్ వెంకన్నగా సిబ్బంది గుర్తించారు. అయితే సింగరేణి అధికారులు ధృవీకరించలేదు.

Related Posts