YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నీతి ఆయోగ్‌ సీఈఓ గో బ్యాక్‌.. స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల నిరసన

నీతి ఆయోగ్‌ సీఈఓ గో బ్యాక్‌.. స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల నిరసన

నీతి ఆయోగ్‌ సీఈఓ గో బ్యాక్‌.. స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల నిరసన
విశాఖపట్నం ఆగష్టు 19
 విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ బస చేసిన హిల్‌టాప్ గెస్ట్‌హౌస్‌ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్యర్యంలో ఈ పోరాటాన్ని చేపట్టారు. ‘సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌’ అంటూ నినదించారు. నీతి ఆయోగ్‌ సీఈఓ గో బ్యాక్‌ అనే నినాదాలతో హోరెత్తించారు. సీఈఓ అమితాబ్ కాంత్ గురువారం మెడ్‌టెక్ జోన్‌లో పర్యటించనున్నారు.

Related Posts