YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గ్యాస్ గౌడన్ తరలించాలంటూ నీళ్లు ట్యాంక్ ఎక్కిన వ్యక్తి

గ్యాస్ గౌడన్ తరలించాలంటూ నీళ్లు ట్యాంక్ ఎక్కిన వ్యక్తి

సూర్యాపేట
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో గ్యాస్ గౌడన్ను తరలించాలంటూ 12రోజులుగా దీక్ష చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ నడిగూడెంకు చెందిన నూనె నాగన్న నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ..మండల కేంద్రంలోని ఓ గ్యాస్ డీలర్ వినియోగదారులను నిలువుదోపిడి చేస్తూ రాశీదు ఇవ్వకుండా అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని,గ్రామా నడిబొడ్డున గ్యాస్ గౌడన్ ఏర్పాటు చేసి ప్రజల గ్రామస్థుల  ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నూనె నాగన్న గత 12రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. .అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు గురైన నాగన్న నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు.పోలీసులు ఎంత చెప్పినా తన డిమాండ్లు నిరవేర్చే వరకు దిగబోనని నాగన్న అన్నాగె. సివిల్ సప్లై వాళ్ళు,సంబంధిత డీలర్ వచ్చి గౌడన్ తరలిస్తామని హామీ ఇస్తే తప్ప నీళ్ల ట్యాంక్ దిగబోనని ట్యాంక్ పై ఆందోళన చేపట్టాడు. 

Related Posts