YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా  ఈతకోట టోల్ గేట్ (రావులపాలెం) సమీపంలో సోమవారం రాత్రి పదహరో నెంబరు జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం. యానం నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొని బొలిశెట్టి  నాని (32) ఆక్కడికక్కడే మృతిచెందాడు. ఈతకోట రైస్ మిల్లులో పనిచేస్తున్న నాని, పని ముగించుకుని తిరిగి మోటారు సైకిల్ పై గోపాలపురం లో తన ఇంటికి వెళుతుండగా ఘటన జరిగింది. ఎన్ హెచ్ 16 పెట్రోలింగ్ సిబ్బంది సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts