YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎంపీ రామ్మోహన్ నాయుడు నివాసంలో రక్తపింజర కలకలం

ఎంపీ  రామ్మోహన్ నాయుడు నివాసంలో రక్తపింజర కలకలం

శ్రీకాకుళం
శ్రీకాకుళంలోని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నివాస ఆవరణలో.. అత్యంత విషపూరితమైన రక్తపింజర పాము కలకలం రేపింది.   భయంకరంగా బుసలు కొడుతూ కనిపించడంతో.. ఎంపీ సిబ్బంది హడలిపోయారు.   గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వడంతో.. వారు చేరుకుని పామును చాకచక్యంగా బంధించారు.   అటవీశాఖ రేంజ్ అధికారి గోపాలనాయుడు సూచన మేరకు.. సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో సురక్షితంగా రక్తపింజర పామును విడిచిపెట్టినట్లు.. గ్రీన్ మెర్సీ సీఈవో రమణమూర్తి తెలిపారు.

Related Posts