YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మరో ఘనత సాదించిన టీమ్ ఇండియా సారధి కోహ్లీ..!!

మరో ఘనత సాదించిన టీమ్ ఇండియా సారధి కోహ్లీ..!!

 భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ  మరో ఘనత సాధించాడు.  ఐపీఎల్ లో కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లీ. మొదటి స్థానం లో కొనసాగుతున్న ధోని. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ ను మూడో స్థానానికి నెట్టేశాడు.ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ 3,683 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 3,525 పరుగులు, గంభీర్ 3,518 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. నాలుగు ,ఐదు స్థానంలో రోహిత్, వార్నర్ కొనసాగుతున్నారు.
 

Related Posts