YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీటీ రోడ్డు పనులు ప్రారంభం గిరిజనుల అనందం

బీటీ రోడ్డు పనులు ప్రారంభం గిరిజనుల అనందం

విశాఖపట్నం
హుకుంపేటగుర్రాలతోటలో రహదారి సమస్య తీరడం పై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రభుత్వం నూత నంగా బిటి రోడ్డు మంజరు కావడం పనులు ప్రారంభం కావడం దశాబ్దాల నాటికళ నేడు నెరవేరడం పై ప్రభుత్వా నికి గుర్రాల తోట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.మండలంలోని తీగల వలస పంచాయతీ గుర్రాల తోట గ్రామంలో నూతనంగా ఒక కోటి 40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రహదా రిని సందర్శించిన గ్రామస్తులు జై ఫాల్గు ణ .జై. సీఎం అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ తమ గ్రామంలో దశాబ్ధా ల కాలం నుంచి గత పాలకుల ఎవరు పట్టించుకోవడం ఈరోజు వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి రాగానే తమ గ్రామంలో నూతనంగా రోడ్డు నిర్మించిన చాలా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీ కాలవలు సంతోషం వ్యక్తం చేశారు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Related Posts