దేవరకద్ర
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మండలం కోత్త మొల్గర్ గ్రామ బిజెపి పార్టీ ఎంపిటిసి సభవత్ రమణి మెగానాథ్, ఆమెతో పాటు 50 మంది బిజెపి పార్టీ కి చెందిన వారు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ని చూసి మరియు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సహకారం తో గ్రామం అభివృద్ధి చెందడం చూసి టిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు తెలిపారు..