YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ అగ్రనేతలతో ఏపీ నేతల చర్చలు

బీజేపీ అగ్రనేతలతో ఏపీ నేతల చర్చలు

న్యూఢిల్లీ
ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో దగ్గుబాటి పురందేశ్వరి, జీవియల్ నరసింహారావు, సిఎం రమేష్, సోము వీర్రాజు మంతనాలు జరిపారు. విశాఖ పార్లమెంట్ సీటు పై జీవియల్ నరసింహారావు,  దగ్గుబాటి పురందేశ్వరి పట్టు పడినట్లు సమాచారం. అనకాపల్లి సీటు కోసం సిఎం రమేష్,  రాజమండ్రి సీటు కోసం సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో చర్చ వాడివేడిగా కొనసాగింది.

Related Posts