YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆ ప్రమాదం కుడా రహీల్ చేసిందే

ఆ ప్రమాదం కుడా రహీల్ చేసిందే

ఆ ప్రమాదం కుడా రహీల్ చేసిందే కేసు రిఓపెన్ చేసిన పోలీసులు ఇప్పటికీ పరారీలో నిందితుడు
గతంలో జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ కారు నడిపినట్టుగా పోలీసులు గుర్తించార. రెండు సంవత్సరాల క్రితం రోడ్డు నెం 45 లో కారు ప్రమాదం జరిగింది.గత ప్రభుత్వం షకీల్ కొడుకు రహీల్ ను కేసు నుండి తప్పించింది. తాజాగా వెస్ట్ జోన్ డీసీపీ కేసును రీ ఓపెన్ చేసారు. ఆ ప్రమాదం షకీల్ కొడుకు రాహీల్ చేసినట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన మూడు రోజులకు పోలీసులకు రాహీల్ డ్రైవర్ ఆఫ్ఫాన్ లొంగిపోయాడు. తానే కార్ నడిపినట్లు చేప్పడం తో అప్పటి పోలీసులు, ఆఫ్ఫాన్ పై కేస్ నమోదు చేసీ రిమాండ్ చేసారు. కేసు రిఓపెన్ చేసి దర్యాప్తు చేపట్టడంతో ప్రమాదం సమయంలో కారు నడిపింది షకీల్ కొడుకు రహిల్ గా గుర్తించారు.  పంజాగుట్ట ప్రజాభవన్ రోడ్డు ప్రమాదం కేసులో రహీల్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
మాజీ ఎమ్మెల్యే షకీల్ పై ఆయన కుమారుడు రహిల్ పై రెండు నెలల క్రితం పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసారు.  

Related Posts