YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజకీయ రచ్చ లేపిన విశాఖ డ్రగ్స్

రాజకీయ రచ్చ లేపిన విశాఖ డ్రగ్స్

విశాఖ...
విశాఖ షిపింగ్ యార్డ్ లో దొరికిన డ్రగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కుదుపేస్తుంది. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖ పోర్టుకు.. ఇంటర్పోల్ సమాచారంతో  తనిఖీలు సిబిఐ తనిఖీలు చేసింది. 25 వేల కిలోల డ్రై ఈస్ట్తో కలగలిపి కొకైన్ దిగుమతి చేసుకున్నారు. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ పేరిట కంటేనేర్లో డెలివరీ కోసం వచ్చింది. ఈ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి, ఆయన తండ్రి వీరభద్రరావు ఎండీ గా  సిబిఐ అధికారులు గుర్తించారు. బీజేపీ నేత పురందేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి.. టీడీపీ నేతలతోను, బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతోనూ సాన్నిహిత్యంగా ఉన్నట్లు అనుమానం.విశాఖ లో దొరికిన డ్రగ్స్ తో రాజకీయ రచ్చ మొదలయింది.

Related Posts