YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ మూడో జాబితా

టీడీపీ మూడో జాబితా

విజయవాడ, మార్చి 22
తెలుగు దేశం పార్టీ తన మూడో జాబితాను విడుదల చేసింది. 11 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 13 ఎంపీ స్థానాలకు సంబంధించిన జాబితాను విడుల చేసింది. ఇంకా ఐదు అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్‌ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. పొత్తుల్లో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు విడుదల చేసిన లిస్ట్‌లో
పలాస- గౌతు శిరీష
పాతపట్నం- మామిడి గోవింద్‌రావు
శ్రీకాకుళం- గొండు శంకర్
శృంగవరపుకోట- కోళ్ల లలితాకుమారి
కాకినాడ సిటి- వనమాడి వెంకటేశ్వరరావు
అమలాపురం- అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు- బోడె ప్రసాద్
మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్
నరసరావుపేట- డాక్టర్‌ చదలవాడ అరవింద్‌ బాబు
చీరాల- మద్దలూరి మాలకొండయ్య యాదవ్
సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
టీడీపీ ఎంపీ అభ్యర్థులు
శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం- మాత్కుమిల్లి భరత్
అమలాపురం- గంటి హరీష్‌ మాధుర్‌
ఏలూరు- పుట్టా మహేష్‌ యాదవ్
విజయవాడ- కేశినేని శివనాథ్‌(చిన్ని)
గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట- లావు శ్రీ కృష్ణ దేవరాయులు
బాపట్ల- టి. కృష్ణ ప్రసాద్
నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాద్‌రావు
కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు )
నంద్యాల- బైరెడ్డి శబరి
హిందూపురం- బీకే పార్థసారథి

Related Posts