YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హిందువులపై ముస్లింల దాడి హేయమైన చర్య ఎంపి బండి సంజయ్

హిందువులపై ముస్లింల దాడి హేయమైన చర్య ఎంపి బండి సంజయ్

మేడ్చల్
మేడ్చల్ జిల్లా చెంగిచర్ల పిట్టల బస్తిలో హోలీ సంబరాలు జరుపుకుంటున్న పిట్టల బస్తి వాసులపై ముస్లింలు దాడి చేసి నాలుగు రోజులు గడుస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని ఓఎంపి బండి సంజయ్ అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వివరించకుండా ఏకపక్ష వైఖరి వ్యవహరించడం మంచిది కాదు. హిందువులను కాపాడేది బిజెపి మాత్రమే... ప్రజలు ఒకసారి గమనించాలి ఇలాంటి సంఘటనలో కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు రారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పిట్టల బస్తీ వాసులకు డబల్ బెడ్ రూమ్ నిర్మించాలి వారికి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని అన్నారు.

Related Posts