YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిక్కు వేడుకల్లో పాల్గోన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

సిక్కు వేడుకల్లో పాల్గోన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్
సిక్కు మత ఆవిర్భావాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ గురు ద్వారాలో జరిగిన భైసఖి వేడుకలు, ప్రత్యేక పూజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సిక్కులు అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. గురు ఆశీర్వచనాలు కోరుకున్నట్లు వెల్లడించారు.  వారికి శుభాకాంక్షలు తెలిపారు

Related Posts