శంషాబాద్
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని నోవాటెల్ హోటల్ లోఎఐసిసి నాయకులు కేసీ వేణుగోపాల్ తో సియం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ భేటీ అయ్యారు. .
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేది చర్చ సమాచారం. ఇంఛార్జిలు మంత్రులతో సమీక్ష చేస్తారు. బీజేపీ పదేళ్లలో ఏం చేసింది. అసెంబ్లీ లో చర్చకు రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ . కరీంనగర్ అభ్యర్థిని త్వరగా ప్రకటన చేయాలని కోరుతం. అయోధ్య లో రాముడి విగ్రహం ఏర్పాటు చేశారు కానీ ఏర్పాట్లే లేవు. ఐదేళ్లు పడుతుంది గుడి కట్టాలి అంటే కానీ ఎన్నికలు వచ్చాయి అని పూర్తికాకుండానేప్రారంభించారు. రాముడుఅందరికి దేవుడు. కానీ అందరి దేవుడిని ఓట్లు కోసంవాడుకుంటుంది బీజేపీ. మోడీ బొమ్మ కాకుండా రాముడి బొమ్మ పంచుతుంది బీజేపీ. ఎవరికి ఏం చేయలేదు కాబట్టి.. రాముడి బొమ్మ పంచుతున్నారని మంత్రి పొన్నం అన్నారు.