హైదరాబాద్
టీపీసీసీ కార్యాలయం గాంధీ భవన్ ఎదుట నయవంచన పేరిట ఫ్లెక్సీ కలకలం రేపింది. పదేండ్ల మోసం- వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల పేరుతో ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసారు. తెలంగాణ కు బీజేపీ గత పదేండ్లలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, కృష్ణా జలాల్లో వాటా వంటి అంశాలతో బ్యానర్ లో వున్నాయి