YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అభివృద్ధికి పట్టం కట్టండి - బుట్టా ప్రతుల్

అభివృద్ధికి పట్టం కట్టండి - బుట్టా ప్రతుల్

ఎమ్మిగనూరు ఏప్రిల్ 25
పట్టణంలో గడప గడప ప్రచారం  సాయంత్రం గోనెగండ్ల మండలంలోని శ్రీరామ్ నగర్ నందు బుట్టా ప్రతుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ యువనేత బుట్టా ప్రతుల్  ప్రజా నాయకురాలు వైయస్సార్సీపి ఎమ్మిగనూరు నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారిని ఆదరించి,పట్టం కట్టాలని శ్రీమతి బుట్టా రేణుక గారి కుమారుడు యువనేత బుట్టా ప్రతుల్  గడప గడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు.
*ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండలం యూత్ అధ్యక్షులు బందేనవాజ్,యువ నాయకులు రవి కుమార్ నాయుడు,మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్సూర్,సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి,మండల కన్వీనర్ దొరబాబు,మురళీ నాయుడు మరియు వారి అనుచరులు వైకాపా పార్టీ ముఖ్యనేతలు,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts