YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ప్రచార రధానికి నిప్పు

టీడీపీ ప్రచార రధానికి నిప్పు

పీలేరు
టీడీపీ ప్రచార రథానికి వైసీపీ  మూకలు నిప్పు పెట్టారు. గత రెండురోజులుగా కిషోర్ కుమార్ రెడ్డి సతీమణి తనూజా రెడ్డి వాల్మీకి పురంలో ప్రచారం చేస్తున్నారు. వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ అల్లరి మూకలు టీడీపీ ప్రచార రథాన్ని నిప్పు పెట్టారని  టీడీపీ నేతలు అరోపించారు.
ముఖాలకు మాస్క్ ధరించిన మూకలు నిప్పంటించారు. వాల్మీకి పురం మండలంలోని విఠలం ప్రధాన రహదారిలో ఘటన జరిగింది. మండిపడ్డ టీడీపీ నేతలు, ఎమ్మెల్లే చింతల కనుసన్నల్లో ఘటన జరిగినట్లు ఆరోపిస్తున్నారు.

Related Posts