YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెన్షన్ దారులకు నేరుగా డబ్బులు అందజేస్తాం

పెన్షన్ దారులకు నేరుగా డబ్బులు అందజేస్తాం

పెన్షన్ దారులకు తమ పెన్షన్ కొరకు గ్రామ, వార్డు సచివాలయలకు రావలసిన అవసరం లేదు అని ఎంపీడీవో రఘునాథ గుప్తా తెలియజేశారు. పెన్షన్ చెల్లింపు విధానం ప్రధానంగా రెండు పద్ధతిలో ఉంటుంది. ఒకటి పెన్షన్ దారులకు నేరుగా అకౌంట్ కు పంపించుట, రెండవది అంగవైకల్యం, తీవ్ర ఆరోగ్య సమస్యలు మంచానికే పరిమితమైన మెడికల్ పేషెంట్లు వారికి సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా వారి ఇంటి వద్దకే పెన్షన్ మంజూరు చేయుట అని తెలిపారు.

Related Posts