YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో నిలిచిన జనసేన ప్రచారం

తిరుమలలో నిలిచిన జనసేన ప్రచారం

తిరుమల
తిరుమలలో జనసేన ప్రచారంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కూటమి అభ్యర్థులకు మద్దతుగా జనసేన తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ కొండ పై ఉన్న బాలాజీ నగర్ లో ప్రచారం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రచారాన్ని అడ్డుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రచారాన్ని ఎలా అడ్డుకుంటారని కిరణ్ రాయల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు ప్రచారం ఆపేసి వెనుదిరిగారు

Related Posts