YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గోపాలపురంలో 2.4 కోట్ల నగదు స్వాధీనం

గోపాలపురంలో 2.4 కోట్ల నగదు స్వాధీనం

కాకినాడ
తూ.గో.జిల్లా గోపాలపురం మండలం జగన్నాధపురం గ్రామ శివారులో  ఏర్పాటుచేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీగా నగదు  పట్టుబడింది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు (శ్రీ రామాంజనేయ ట్రావెల్స్) కి చెందిన బస్సు లో  ఎటువంటి అనుమతి లేకుండా సూట్ కేసులో తీసుకువెళ్తున్న రూ.2.4 కోట్ల నగదు ను పోలీసులు సీజ్ చేసారు. దేవరపల్లి సీఐ బాలా సురేష్, గోపాలపురం ఎస్సై కర్రి సతీష్ దర్యాప్తు చేస్తున్నారు...

Related Posts