ఖమ్మం
ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం లో వాకర్స్ ను బిజెపి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు కలిసి ప్రచారం నిర్వహించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాలని అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా ప్రజలు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తూ ఓటును అభ్యర్థించారరు.