YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిజామాబాద్ లోనే పసుపు బోర్డు

నిజామాబాద్ లోనే పసుపు బోర్డు

నిజామబాద్
దేశం అభివృద్ధి కావాలంటే మరోసారి నరేంద్రమోది ప్రధాని కావాలని అన్నారు నిజామాబాద్ ఎంపి అభ్యర్థి దర్మపురి అరవింద్. ప్రపంచంలో భారత దేశాన్ని విశ్వగురువుగా చేసిన ఘనత మోదికే దక్కుతుందని తెలిపారు. మోపాల్ మండల కేంద్రం లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. నిజామాబాద్ లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నారని, జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కూడా బిజెపి తోనే సాద్యమన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ మరింత అభివృద్ధి కావాలంటే బిజెపి ని గెలిపించాలని కొరారు..

Related Posts