నిర్మల్
నిర్మల్ జిల్లా భైంసా లో గురువారం డు కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాలు ప్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ ప్రాపర్టీ అయిన సెంటర్ కరెంట్ పోల్ మధ్యలో ఆంధ్ర బ్యాంక్ నుండి నిర్మల్ చౌరస్తా వరకు జెండాలు,ప్లెక్సీలు ఏర్పాటు చేశారని అందుకే తొలగిస్తున్నట్లు మున్సిపల్ సిబ్బంది వెల్లడించారు