హైదరాబాద్..
ఫాస్ట్ ట్రాక్ నూతన బ్రాంచ్ ను హబ్సిగూడలో సి.ఈ. ఓ. సుప్రణ మిత్రా, సౌత్ రీజనల్ మేనేజర్ అజయ్ ద్వివేదితో కలిసి ప్రారంభించారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో హబ్సిగూడ, దిల్ సుఖ్ నగర్, కార్ఖానా, బీరంగుడా, నెక్సెస్ మాల్ తో పాటు శరత్ సిటీ మాల్ లలో మొత్తం 6 నూతన బ్రాంచులను ఒకేసారి ప్రారంభించినట్లు సి.ఈ ఓ. సుప్రణ మిత్రా తెలిపారు. కస్టమర్ల అభిరుచులకు తగిన డిజైన్లలో మంచి ఆఫర్లతో హ్యాండ్ వాచ్ లు, గాగుల్స్, బ్యాగులు, డిజిటల్ వాచ్ లు అందుబాటులో ఉంచామని, కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.