YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు భార్య తరపు బంధువులే ఎక్కువయ్యారు

జగన్ కు భార్య తరపు బంధువులే ఎక్కువయ్యారు

కడప
కడప జిల్లాలో వైఎస్ వారసుల మధ్య రాజకీయ పోరు పతాకస్థాయికి చేరిం ది.పులివెందులలో భారీ రోడ్ షో నిర్వ హించిన ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ షర్మిల.. తన సోదరులు వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎన్నికల్లో న్యాయం కోసం చెల్లెల్లు ఒకవైపు, వైఎ స్ జగన్ భార్య బంధువులు మరోవైపు తలపడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్కు చెల్లెళ్ల కన్నా.. భార్య తరుపు బంధువులే ఎక్కువయ్యారా అంటూ ప్రశ్నించారు. వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడటానికి కారణమేంటని.. వైఎస్ వివేకా కంటే అవినాష్ రెడ్డే ఎక్కువ య్యారా అంటూ ప్రశ్నించారు.

Related Posts