YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కీచక ప్రిన్సిపాల్ భాగోతం

కీచక ప్రిన్సిపాల్ భాగోతం

రంగారెడ్డి
చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాడే కామాంధుడుగా మారాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని లయోలా స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారయత్నం భాగోతం బయటపడింది. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసారు. పాఠశాలలో చదివే విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసినట్లు ఆరోపణ. గతంలోనూ తనపై పలు ఆరోపణలు ఉన్నాయి.  విద్యార్థినిలను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. తాజా ఘటనపౌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  గత కొన్ని రోజుల క్రితమే విద్యార్థిని పై జరిగిన అత్యాచార ఘటన మరువక ముందే మరో విద్యార్థిని పై అత్యాచారయత్నం చేయడం చర్చనియామషంగా మారింది.

Related Posts