
హైదరాబాద్
షోకాజ్ నోటీసులపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారు. యూపీఏ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారు.
కులగణనలో ఉన్న వ్యక్తులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. కాంగ్రెస్ క్లియర్గా ఉంది..సర్కార్ క్లియర్గా లేదు. నివేదికను నమ్మే పరిస్థితుల్లోలేరని అన్నారు. కొందరు నేతలు బీసీలను పార్టీకి దూరం చేస్తున్నారు. బీసీలను అణచివేయాలని చూస్తున్నారు. షోకాజ్ నోటీసులపై ఈనెల 12లోగా ఆలోచిస్తా. బీసీ సమాజంతో మాట్లాడుతా నోటీసులపై సమాధానం ఇస్తానని అన్నారు